1/11/2021.
అంశం : చిత్రకవిత.
(మొలుస్తున్న పుర్రెలు)
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
పద్య ప్రక్రియ : ఆటవెలది.
మనిషి స్వార్ధ పరుడు మహిపాడు ధనమేల
మనిషి మృగమ దాయె మదము నిండె
ఆస్థి కొరకు వేట అన్నదమ్ముల కోత
తారు మారు జగతి తలలు మొలిచె ॥
No comments:
Post a Comment