Thursday, July 8, 2021

జన భారతం.

09/07/2021
మనుమసిద్ధి కవన వేదిక లో
అంశం : జన భారతం.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

శీర్షిక : భరత భవిత మీ చేతిలో...

పెరుగుతున్న జనాభాతో 
తరుగుతున్న దేశ ప్రగతి.
పెరుగుతున్న కాలుష్ఞం.
తరుగుతున్న వనరుల
ఉత్పత్తి.
దేశ ప్రజల దుర్భర స్థితి.॥

పెరుగుతున్న జనాభాతో 
తరుగుతున్న భుాభాగం.
కలుషితమౌతున్న ప్రకృతి.
పర్యావరణంలో మార్పులు.॥

నానాటికీ పెరుగుతున్న 
జనాభాల ద్వారా ఎదుర్కోవలసిన
దుష్పరిమాణాల అవగాహన కొరకు
ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన
 "ప్రపంచ జనాభా దినోత్సవం ".॥
 
 నేటికీ  "జుాలై పదకొండున" మనం
 జరుపుకుంటున్నా,జనుల నిర్లక్ష్య వైఖరి 
 అవగాహనలేమితో ఎదుర్కోవలసిన
 దుష్పరిమాణాల దుస్థితి ॥
 
 రేపటి భవితకు భవిష్యత్తులేని
బాధాకర పరిస్థితి.ఆలోచించండి.
. దేశ సౌభాగ్యం ,భావి తరాల
 భవిష్యత్తు మీ చేతిలో...॥
 

No comments:

Post a Comment