Tuesday, June 15, 2021

వందనం

ఈ రోజు అనగా జూన్ 19 జాతీయ చదువు రోజు అనగా National Reading Day, ఇది కేరళ కు చెందిన ఫణిక్కర్ అను వారు చనిపోయిన రోజుకు గుర్తుగా గత 25 సంవత్సరాల నుండి జరుపుతున్నారు. కారణం ఆయన భారతదేశంలో లైబ్రరీ వ్యవస్థ ను తీసుకొచ్చిన ప్రదముడు, ముందుగా తన కేరళ రాష్ట్రం మొత్తము లైబ్రెరీలు పెట్టించారు, తద్వారా ఆ రాష్టం 100% విద్యావంతులు గా మారడానికి దోహద పడింది. ఆ తరువాత దేశం మొత్తం లయిబ్రరీలు రావడానికి కారణభూతం అయ్యింది. చదువు తో పాటు లోకజ్ఞానం విలువ తెలిసిన ప్రతివారూ ఫణిక్కర్ గారికి అభివాదాలు తెలియచెయ్యడం ఒక గౌరవం తో కూడిన బాధ్యత. ధన్యవాదాలు

No comments:

Post a Comment